సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లి గ్రామంలో జరిగిన పెద్దగట్టు లింగమంతుల జాతర అశేష భక్తుల సందడితో విజయవంతంగా ముగిసింది. ఈ జాతరలో ఐదు రోజుల్లో 28 లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది.
మహాశివరాత్రి హిందువుల ముఖ్య పండుగ. శివపార్వతుల వివాహం, శివుడు లింగాకారంగా ఆవిర్భవించిన రోజు. ఈ రోజున శివుడికి అభిషేకం చేస్తే ...
PM-SYM Scheme: ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ (PM-SYM) యోజన అనేది అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం స్వచ్ఛంద పెన్షన్ పథకం.
తిరుపతిలో ట్విన్స్ డే గ్యాదరింగ్స్ కు 100 పైగా ట్విన్స్ చేరుకొని సందడి చేశారు. హేమలత, హేమావతి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ...
Wines Shop:తెలంగాణలో గ్రాడ్యుయేట్ శాసన మండలి ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 25-27 మధ్య మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. సైబరాబాద్ ...
ముఖ్యమైన అలర్ట్. వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి. ఎప్పటి నుంచి ఇవి స్టార్ట్ అవుతున్నాయో తెలుసుకోండి. పూర్తి వివరాలు ఇలా..
Jobs: ఐఐటీ హైదరాబాద్ వివిధ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్ట్ డాక్టోరల్ ఫెలో లేదా రీసెర్చ్ అసోసియేట్ ...
శ్రీకాకుళం పట్టణంలోని కోటేశ్వర స్వామి గుడి దగ్గర ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల రావి చెట్టు ఉంది. భక్తులు ఈ వృక్షం చుట్టూ ...
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (GHIAL) శుక్రవారం ఫిబ్రవరి 21న ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ద్వారా సౌదీ అరేబియాకు ...
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకపక్క అధ్యాపకులు మరోపక్క దేవస్థానం పరిపాలకులు ఈ విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల ...
సాయంకాలం కాణిపాకం వరసిద్ధి వినాయక, తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 80 లక్షల కోళ్లు పెరుగుతున్నాయి. పెరుగుదలలో మొదటి స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉండగా, ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results